సినిమాలు ప్లాప్ అవ్వడంతో గదిలోనే ఆ పని చేస్తున్న పూజా హెగ్డే..?

- Advertisement -

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఓ వార్త సంచలనంగా మారింది.. వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు గదిలోనే ఆ పని చేస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. సినీ విశ్లేషకుడు ఉమైర్ సందు ట్వీట్ లో పూజా గురించి నమ్మలేని నిజాలను తెలిపాడు.. అవి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి..

పూజా హెగ్డే
పూజా హెగ్డే

ఈ అమ్మడు మహేష్ బాబు మహర్షి సినిమాతో హిట్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత రెండు మూడు వరుస సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. దాంతో పూజా లైఫ్ మారిందని అందరు అనుకున్నారు.. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన ఐదు సినిమాలు కూడా భారీ డిజాస్టర్ అయ్యాయి.. దాంతో ఇప్పుడు పూజ వైపు చూడాలంటే నిర్మాతలు భయపడుతున్నారు.. దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఎక్కువ సినిమాలు లేవని వార్తలు వినిపిస్తున్నాయి..ఈ క్రమంలో పూజా హెగ్డే తీవ్ర మానసిక వేదనకు గురయ్యారట. ఆమె గంటల తరబడి ఒంటరిగా గదిలో గడుపుతున్నారట. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు వైద్యుడిని సంప్రదించారట. మందులు వాడుతోందట. ఈ డిప్రెషన్ లో చేయకూడని పనులు చేస్తుందట..

ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో చేస్తున్న పూజా ప్రిన్స్ ను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఆయన పట్ల తన చెడు కోరికను బయట పెట్టిందని సినీ క్రిటిక్, విమర్శకుడు ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేశారు..పూజా వ్యక్తిత్వం, ఆరోగ్యంపై ఉమర్ సంధు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెను ఓ పిచ్చిదానిగా వర్ణించాడు. ఉమర్ సంధు తీరుపై పూజా హెగ్డే అభిమానులు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం పుకార్లు లేపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇక గతంలో కూడా పూజా హెగ్డే పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది..

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here