Surrogacy ద్వారా పేరెంట్స్ అయిన సెలెబ్రేటీలు ఎవరో తెలుసా?

- Advertisement -

Surrogacy : ఒక మహిళకు ఆమె తల్లి అయినప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది..అందుకే ప్రతి మహిళ ఆ క్షణాల కోసం ఎదురుచూస్తుంది.. సాదారణ మహిళలకు కానీ సినీ తారలు మాత్రం అమ్మ అవుతున్నారు.. చాలా మంది అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవుతున్నారు.. ఇక సరోగసి ద్వారా ఎవరు పిల్లల్ని కన్నారో ఇప్పుడు చూద్దాం..

Surrogacy
Surrogacy

గతేడాది సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇదే చేసింది. ఈమె కూడా సరోగసితో కవల పిల్లలకు జన్మనిచ్చింది..గతేడాది 9 జూన్ నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగింది. మ్యారేజ్ అయిన నాలుగు నెలల్లోనే వీళ్లిద్దరు పండంటి కవలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం పిల్లలతో నయనతార దంపతులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో నయనతార టూ మన మంచు లక్ష్మి నుంచి బాలీవుడ్ లో ఎవరెవరు పిల్లలను కన్నారో ఒకసారి చూద్దాం..

ప్రియాంక చోప్రా,నిక్ జోనాస్ లు కూడా సరోగసి ద్వారా పిల్లను కన్నారు.. ఇటీవలే ఆ పాపను అందరికి పరిచయం చేసింది. సన్నీలియోన్ సరోగసి పద్దితిలో కవల పిల్లలను పొందింది సన్నీ లియోన్. అప్పటికే ఓ బిడ్డను దత్తత తీసుకుంది. అమీర్ భార్య కిరణ్ రావుకు 36 ఏళ్ళ వయసులో అబార్షన్ అయింది.

- Advertisement -

దాంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆమె అద్ధె గర్భం పద్దతిలో పేరెంట్స్ అయ్యారు. షారుక్ ఖాన్ కు అప్పటికే సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ ఉన్నా మరో సంతానం కోసం సరోగసి పద్దతి ఎంచుకున్నారు షారుక్ దంపతులు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ కూడా సరోగసితో పిల్లలను పొందారు. ఈమె భర్త శిరీష్ కుందర్‌తో వచ్చిన ముగ్గురు పిల్లలు కూడా సరోగసితో పుట్టిన వాళ్లే.. ఇక బడా నిర్మాత కరణ్ జోహార్,పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు తుషార్ కపూర్. మంచులక్ష్మీ, ప్రీతీ జింతా వీరంతా సరోగసి ద్వారా పిల్లలను కన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here