వామ్మో.. సమంతకు రాత్రంతా అదే పనా.. సైలెంట్గానే అన్నీ చేస్తుందిగా.. వెరీ నాటి..

- Advertisement -

సమంత పేరు ఇప్పుడు ట్రేండింగ్ లో ఉందన్న విషయం తెలిసిందే.. ఏం చేసిన, ఏం పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది.. దాంతో ఈ అమ్మడు ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు వరుస పోస్ట్ లతో అభిమానులకు దగ్గరవుతుంది.. తాజాగా బర్త్ డే జరుపుకున్న ఈ అమ్మడు ఓ పోస్ట్ పెట్టింది అది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.. కొందరు కామెంట్స్ చేసినా, మరికొంతమంది మాత్రం ఆమె పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.. దాంతో సామ్ పోస్ట్ ఇప్పుడు దుమారం రేపుతుంది..

సమంత
సమంత

తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన శాకుంతలం సినిమా ఎలాంటి డిజాస్టర్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేశారు.. అవన్నీ నథింగ్ అని తీసుకునే సమంత ఇప్పుడు బాలివుడ్ లో కూడా బిజీ అవుతుంది.. ఇప్పటికే ఆ సిరీస్ మొదలైంది.. అలాగే మొన్నీమధ్య ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో ఈ అమ్మడు ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చేలా రెడీ అయ్యింది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూసాం..

ఇది ఇలా ఉండగా.. తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను పెట్టింది.. రాత్రంతా షూటింగ్.. పగలంతా పార్టీ .. ఖుషి షూటింగ్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ గ్వాలియర్ నుంచి కేరళకు వెళ్తున్నాము “అంటూ ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేసింది . దీనికి ఓ ఫోటో కూడా జత చేసింది… ఆ ఫొటోలో సమంత చాలా సైలెంట్గా కనిపిస్తుంది.. తన మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. దాంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది..రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే కచ్చితంగా ఖుషి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. చూడాలి ఏమౌతుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here