Sai Pallavi: సాయి పల్లవికి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే క్రేజ్ ఉందని అనుకుంటే మీరు పొరపడ్డట్టే ఎందుకంటే సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా బలపడిపోయింది. సాయి పల్లవికి గతంలో కూడా హిందీ నుండి చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు హిందీలో రామాయణం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో నటించడానికి సాయి పల్లవి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అయిపోతారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ తీసుకునే రెమ్యూనరేషన్ ను సాయి పల్లవి తీసుకుంటుంది.
రామాయణం మూవీలో రన్బీర్ కపూర్, యాష్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ మూవీలో నటించడానికి సాయి పల్లవి ఏకంగా రూ. 15 కోట్లు తీసుకుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మూవీలో చాలా నటిస్తున్న వారందరి రెమ్యూనరేషన్స్ కూడా చాల ఎక్కువగా ఉన్నాయ్. సాయి పల్లవి కూడా రన్బీర్ కపూర్, యాష్ రేంజ్లో ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ మూవీని దంగల్ మూవీ తీసిన నితీష్ డైరెక్ట్ చేస్తున్నారు.
అయితే ఈమూవీ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో ఇప్పుడు హీరో యాష్ కూడా చేరారు. ఈ మూవీలో యాష్ రావణ్ గా నటిస్తున్నారు. kgf మూవీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రశాంత్ ఎంత కారణమో యాష్ కూడా అంతే రీసన్. సో ఈ రామమయం మూవీలో కూడా యాష్ ఇన్వాల్వ్ అయ్యి, మూవీని హిట్ చేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.