Rashmi Gautam : వాళ్లిద్దరి మధ్య ఏం లేకుంటే అన్ని లక్షల బంగారం ఆ నాయకుడు.. రష్మీకి ఎందుకు ఇస్తాడు

- Advertisement -


Rashmi Gautam : అవును ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వైపు టాప్ యాంకర్ గా, మరో వైపు హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీకి ఓ పొలిటికల్ లీడర్ ఆరు లక్షల విలువ చేసే బంగారు నగలను బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి.. మొదటి నుంచి రష్మీకి సంబంధించిన వార్తలంటూ జనాలకు చాలా ఆసక్తి ఉంటుంది.

rashmi gautam
rashmi gautam

ఈ క్రమంలోనే ఓ రాజకీయ నాయకుడు ఆమెకు బంగారం బహుమతి ఇవ్వడంతో ఈ న్యూస్ జెట్ స్పీడ్ కంటే వేగంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీ తాజాగా ఓ పాపులర్ జ్యుయలరీ షాపుకు వెళ్లిందట. ఆ షాపులో ఆమె దాదాపు అక్కడ ఆరు లక్షలు విలువ చేసే బంగారం, తదితర ఆభరణాలు కొనుగోలు చేసిందట. కానీ అక్కడ బిల్లు మాత్రం తాను కట్టలేదట. ఆ బిల్లును ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ సదరు జ్యుయలరీ షాప్ వాళ్లకు ఆన్ లైన్లో ట్రాన్స్ ఫర్ చేశారట.

anchor rashmi

దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా నోరెళ్ల బెట్టి చూస్తుండిపోయారట. ఆయన ఓ బడా రాజకీయ నాయకుడు కావడంతో ఈ న్యూస్ హాట్ కేక్ లా ట్రెండ్ అవుతోంది. అసలు ఆ పొలిటికల్ లీడర్ కు యాంకర్ రష్మీకి పరిచయం ఎక్కడైంది. వారిద్దకి అసలు సంబంధం ఏంటి..? ఆమెకోసం ఆయన ఎందుకు అంత ఖర్చు చేసి నగలు కొనిచ్చాడు ..? అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా నిజమా ..? కాదా ..? కావాలని రష్మి పై ఉన్న కోపంతో ఇలాంటి వార్త పుట్టించారా.. నిజం ఏంటో తెలియాలంటే మాత్రం రష్మీ స్పందించాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here