హీరోలు అవి నొక్కినా కూడా నొక్కించుకోవాలి.. అనసూయ సంచలన కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై పలు షోలలో కనపించి తన అందంతో మేస్మరైజ్ చేసింది.. అనసూయ ఏ విషయాన్ని అయినా సూటిగా స్పష్టంగా అడిగేస్తుంది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరొచ్చింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అనసూయ
అనసూయ

అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఫుల్ గా సినిమాలపైనే పెట్టేసింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో అనసూయ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును తన గ్లామరస్ ఫోటోలతో అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అన్యాయంపై ఆమె స్పందిస్తూ ఉంటుంది.

Anchor Anasuya

తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పురుషాధిక్యమే నడుస్తోంది. ఇక్కడ హీరోలను ఆధారం చేసుకుని సినిమాలు చేస్తుంటారు. అంతేకానీ హీరోయిన్లను ఇక్కడ ఎక్కువగా పట్టించుకోరు. పైగా వాళ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. కేవలం మేము సాయం కోసం అరవాలి. అప్పుడు హీరోలు వచ్చి కాపాడతారు. ఇంతే తప్ప ఇక్కడ ఇంకేం ఉండదు. సినిమా ల్లో వారు అవి నొక్కితే నొక్కించుకోవాలి తప్ప. మేం మాట్లాడకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ హీరోలపై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బేబీ బంప్ ఫోటో పెట్టిన ఇలియానా.. ఇంత‌కీ తండ్రి ఎవ‌ర‌మ్మా..? చెప్పొచ్చుగా..!


యాంకర్ రష్మీ ని ఫిలిం ఛాంబర్ గేట్ కి కట్టేసి కొడతానన్న స్టార్ నిర్మాత.. అసలేం అయ్యిందంటే..!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here