స్టేజ్ పైనే గుక్కపెట్టి ఏడ్చిన విష్ణు ప్రియ.. అసలు మ్యాటర్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..అయ్యో పాపం..

- Advertisement -

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య షోలు చెయ్యక పోయిన కూడా సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తుంది.. హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్లకు తెగ హీటేక్కిస్తుంది..ఈ అమ్మడు పోవే పోరా ప్రోగ్రాం తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలు చేసిన ఈ ముద్దుగుమ్మ యాంకరింగ్ చేస్తూ ప్రత్యేకమైన ఆట పాటలతో రచ్చ చేస్తూ కుర్రకారుకు కనువిందు చేస్తోంది. తన మాటలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఈమె తాజాగా షోలో స్టేజ్ పై అందరి ముందు కన్నీటి పర్యంతమవుతూ అందరినీ ఏడిపించింది… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

విష్ణు ప్రియ
విష్ణు ప్రియ

అసలు విష్ణు ప్రియా ఎందుకు అంతలా గుక్క పెట్టి. ఏడ్చింది అంటే.. ఈ నెల 14వ తేదీన మదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఈ టీవీ సంస్థ ఒక కార్యక్రమాన్ని నిర్వహించిందిమదర్స్ డే ను పురస్కరించుకొని ‘ప్రియమైన అమ్మకు’ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాశి విచ్చేశారు. అలాగే బుల్లెట్ భాస్కర్ ఫ్యామిలీ, ఆది, జబర్దస్త్ నటీనటులందరూ పాల్గొన్నారు. అయితే ఈ షో కి ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ, మానస్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ..’ మీ అమ్మను ఎంత మిస్ అవుతున్నావో.. మన ఆర్టిస్ట్ లు అందరిని వాళ్ళ ఫ్యామిలీలను ఇక్కడ గెట్ టు గెదర్ ల ఆర్గనైజ్ చేశాను’ అంటూ చెప్పాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు…

కాగా, ఆ ప్రోమోలో భాగంగా విష్ణు ప్రియ ఏడవడం మనల్ని మరింత బాధకు గురి చేసింది. తాజాగా ఈ షోలో ఆమె ఎమోషనల్ అవుతూ కన్నీటి పర్యంతం అయింది.. ముఖ్యంగా మదర్స్ డే సందర్భంగా తల్లి పై చేసిన స్కిట్ చూస్తూనే ఏడుస్తూనే ఉంది. చివర్లో..’ అమ్మ నెక్స్ట్ జన్మ ఉంటే.. నీ కూతురు గానే పుడతాను. అయాం సారీ.. ఐ లవ్ యు’ అంటూ ఏడ్చేసింది. ఇకపోతే ఇటీవలే విష్ణు ప్రియ తల్లి ఇటీవలే చనిపోయిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. మరో వైపు పలు షో లల్లో మెరుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here