Sudheer: రష్మి అందరి ముందు థ్యాంక్యూ చెప్పి రీ ఎంట్రీ ఇవ్వనున్న సుడిగాలి సుధీర్..

- Advertisement -

Sudheer: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ రష్మీ, హైపర్ ఆది , ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పుయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో సుడిగాలి సుదీర్ రష్మిక జంటగా కనిపించారు. దాంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా మారింది..

Sudheer
Sudheer

శ్రీదేవి డ్రామా కంపెనీ లో చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ జీవితంలో మార్పు తీసుకువచ్చిన వ్యక్తుల్ని ఈ స్టేజి మీద పిలిచి థాంక్స్ చెప్పబోతున్నారు. అందులో భాగంగా డైరెక్టర్ తేజ, ఆర్పి పట్నాయక్ , సుధీర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇక హైపర్ ఆది, గెటప్ శీను, బిగ్ బాస్ ఫేమ్ మానస్.. పలువురు సీరియల్ స్టార్స్ కూడా వాళ్లకు నచ్చిన వ్యక్తులకు శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇక లాస్ట్ లో సుధీర్ రష్మిక కలిసి ఉండటంతో ప్రోమో ఎండ్ అవుతుంది.ఇక సుధీర్ తన జీవితంలో మార్పు తీసుకొచ్చిన మనిషిగా రష్మీకి థాంక్స్ చెబుతాడా.. లేదంటే మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది చూడాలి. సుధీర్ ఈ సందర్భంగా మరోసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పుడు రష్మీకి యాంకరింగ్ లో హైపర్ ఆది కొన్ని కొన్ని స్కిట్స్ లో హెల్ప్ చేస్తున్నారు. ఇక ఆ ఇబ్బంది లేకుండా ఉండేందుకు సుధీర్ రష్మీ ఇద్దరు కలిసి యాంకరింగ్ చేసేలాగా.. సరికొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇంకేం అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here