ఎస్పీ బాలసుబ్రమణ్యం మీద చేతబడి చేయించి చంపాలని చూసిన స్టార్ హీరో అతనేనా..బయటపడ్డ షాకింగ్ నిజం!

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రతికి ఉన్నంత కాలం స్వర్గీయ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మన తెలుగు వాళ్ళు మర్చిపోలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి. ఆయన బౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన పాటల రూపం లో ఎప్పటికీ చిరంజీవి లాగ మన మధ్యనే ఉంటాడు. తెలుగు , హిందీ , తమిళం , మలయాళం , కన్నడ ఇలా ఆయన పాడని బాషా అంటూ మిగలలేదు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం
ఎస్పీ బాలసుబ్రమణ్యం

హీరోలకు తగ్గట్టుగా మిమిక్రీ చేస్తూ పాటలు పాడడం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పెషాలిటీ. అందుకే అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు అని గర్వంగా చెప్పగలరు తెలుగు ప్రేక్షకులు. అలాంటి టాలెంట్ ఉన్న సింగర్ ని చూస్తే ఆయన తోటి సింగర్స్ కి అసూయ వెయ్యకుండా ఉండదు. అలా అని బాలసుబ్రహమణ్యం గారికి ఎవరితోనూ శత్రుత్వం కూడా ఇండస్ట్రీ లో లేదు. చాలా స్పోర్టివ్ గా ఉండే మనిషి ఆయన.

ఇది ఇలా ఉండగా ఒకానొక సమయం లో ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతు చెడిపోయింది. ఆయనకీ మేజర్ సర్జరీ చెయ్యాలి లేకపోతే ఇక మీదట ఆయన పాడడం కష్టం అని డాక్టర్లు అన్నారట. ఆ సమయం లో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇలాంటివన్నీ తరచు చెప్తూనే ఉంటారు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం అని, కొన్ని పాటలు ఒప్పుకొని చేసాడట. వాటిల్లో అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘గీతాంజలి’ అనే చిత్రం ఒకటి. ఈ సినిమాలో ‘ఓ పాప లాలి’ అనే పాటని తెలుగు మరియు తమిళ భాషల్లో పాడాల్సి ఉందట ఆరోజు. ఆ పాట పాడే సమయం లో ఎస్పీ చాలా నరకం చూశాడట.

- Advertisement -

ఒక లైన్ అందుకునేలోపే ఎదో ఒక పదం దగ్గర గొంతు రాకపోవడం , అలా పదే పదే ప్రాక్టీస్ చేసి చేసేలోపు నాలుగు రోజుల సమయం పట్టిందట. పాపం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఇబ్బంది ని చూసి ఆమె సతీమణి చాలా బాధపడేది అట. ఈమధ్యనే ఒక ప్రముఖ హీరో తో మీకు విబేధాలు ఏర్పడ్డాయి కదా, అతను మీ మీద ఏమైనా చాటబడి చేశాడా ? అని అడిగిందట. దానికి ఎస్పీ నవ్వుకొని అలాంటిదేమి లేదని చెప్పాడట. ఆ తర్వాత కొన్నాళ్ళకు గొంతు సర్జరీ చేయించుకొని ఎస్పీ మళ్ళీ నార్మల్ అయిపోయాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here