ర‌ష్మిక మంద‌న్న బొడ్డుకు 30 లక్షలు ఖర్చు చేసిన స్టార్ డైరెక్టర్.. అంత సోకేందో..!!!

- Advertisement -

పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందన్న. కన్నడ సినిమాలతో ప్రారంభమైన ఈమె సినీ కెరీర్, ఆ తర్వాత తెలుగు లో ‘చలో’ అనే సినిమా ద్వారా సూపర్ హిట్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా హిట్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

రష్మిక మందన్న
రష్మిక మందన్న

వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక పుష్ప సినిమా గ్రాండ్ హిట్ అవ్వడం తో రష్మిక కి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ఇమేజి వచ్చేసింది. ఇప్పుడు ఈమె తెలుగు మరియు తమిళం తో పాటుగా హిందీ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇక ఈమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటి ‘సరిలేరు నీకెవ్వరూ’.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక మండన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే, ఇందులో ‘మైండ్ బ్లాక్’ అనే సాంగ్ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటలో మహేష్ బాబు మరియు రష్మిక డ్యాన్స్ కుమ్మేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ లో ఎక్కువగా రష్మిక తన బొడ్డుని చూపించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

ఆమె చూపించింది కూడా, కానీ రష్మిక మందన్న బొద్దు కాస్త పైకి ఉండడం వల్ల, సరిగ్గా అందం గా కనపడేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్స్ చెయ్యాల్సి వచ్చిందట. కేవలం ఆ ఒక్క ఎఫెక్ట్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతతో 30 లక్షల రూపాయిలు ఖర్చు చేయించాడట. ఈ విషయం రీసెంట్ గా లీకై సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here