Akkineni Nagarjuna : దెబ్బకి ఇండస్ట్రీ వదిలి పారిపోయిన స్టార్ హీరోయిన్ ఆమేనా..? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా అయ్యిందో చూసారా!

- Advertisement -

Akkineni Nagarjuna కి లేడీస్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికి చార్మింగ్ లుక్స్ తో అదరగొట్టేస్తూ ఉంటాడు. నేటి తరం స్టార్ హీరోయిన్స్ కూడా నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే అసలు వదులుకోరు. ఇండస్ట్రీ కి అనుష్క లాంటి హీరోయిన్స్ ని ఎంతో మందిని పరిచయం చేసాడు.

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

అయితే కొంత మంది హీరోయిన్లు ఈయన తో నటించి, ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఇండస్ట్రీ లో కనిపించకుండా పొయ్యారు. అలాంటి వారిలో ఒక్కరు మమతా మోహన్ దాస్. ఈమెకి అప్పట్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈమెతో నాగార్జున కలిసి నటించిన మొదటి చిత్రం ‘కింగ్’. ఇందులో ఆమె నెగటివ్ షేడ్ క్యారక్టర్ చేసింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం లోని సన్నివేశాలను ఇప్పటికీ మనం మీమ్స్ గా వాడుకుంటూ ఉంటాము.

Akkineni Nagarjuna  Mamatha mohan das

ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె నాగార్జున తో కలిసి ‘కేడి’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. మమతా మోహన్ దాస్ క్యారక్టర్ కి కూడా అసలు గుర్తింపు రాలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఈమెతో సినిమాలు చెయ్యడానికి టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏమాత్రం కూడా ఆసక్తి చూపలేదు.

- Advertisement -

దాంతో మమతా మోహన్ దాస్ తెలుగు వదిలి మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో స్థిరపడింది. మధ్యలో ఆమెకి క్యాన్సర్ కూడా వచ్చింది. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ గా సర్జరీ చేయించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాలు చేస్తూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతుంది. అయితే ఈమె మళ్ళీ తెలుగు లో కనిపించే అవకాశమే లేడు అని చెప్పొచ్చు. ఈమె ఫోకస్ మొత్తం ఇప్పుడు మలయాళం సినిమాల వైపే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here