లావణ్య త్రిపాఠి తల్లి తండ్రులు నాగబాబు కి ఇంత కట్నం ఇస్తున్నారా..? ఇది మరీ దారుణం!

- Advertisement -

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న అంశం , వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం. వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్న వార్తలు సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ప్రచారం లో ఉన్నప్పటికీ, ఇలాంటి ఫేక్ వార్తలు ఈమధ్య ఎక్కువ అయిపోయాయి కదా, అందులో ఇది కూడా ఒకటి అని అనుకున్నారు అందరూ.

లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి

కానీ నిజంగానే వీళ్లిద్దరు ఒకటి అవ్వబోతున్నారు, ఈ నెల 9 వ తారీఖున బందు మిత్రులు మరియు కొంతమంది సినీ ప్రముఖుల సమక్షం లో వీళ్ళ నిశ్చితార్ధ వేడుకలు జరగబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏ క్షణం లో అయినా రావొచ్చని అంటున్నారు విశ్లేషకులు. మిస్టర్ అనే చిత్రం ద్వారా ప్రారంభమైన వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం, నేడు పెళ్లి దాకా చేరుకుంటుందని ఫ్యాన్స్ నిజంగా ఊహించలేకపోయారు.

అయితే లావణ్య త్రిపాఠి తల్లితండ్రులు నాగబాబు కి భారీ మొత్తంలోనే కట్న కానుకలు ఇవ్వబోతున్నట్టు సమాచారం. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కలిసి ఉండేందుకు ఒక విలాసవంతమైన భవనం, ఖరీదైన కారు, నాలుగు కేజీల బంగారం మరియు 5 కోట్ల రూపాయలకు పైగా కట్న కానుకలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. నాగబాబు కట్నం తీసుకోవడానికి మొదట నిరాకరించాడట. కానీ లావణ్య త్రిపాఠి తల్లితండ్రులు మా తృప్తి కోసమైనా తీసుకోండి అని బ్రతిమిలాడడం తో నాగబాబు కూడా ఒప్పుకున్నాడట.

- Advertisement -

నిశ్చితార్థం ఎప్పుడు అనేది తెలిసింది కానీ , పెళ్లి ఎప్పుడు అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నిశ్చితార్థం జరిగిన రెండు నెలల లోపే వివాహం చేసేయాలని అనుకుంటున్నాడట నాగ బాబు. ఇక ఈ నెల మొత్తం సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధ వీడియో లు మరియు ఫొటోలతో కళకళలాడబోతుంది, మెగా ఫ్యాన్స్ కి ఇక పండగే!.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here