భయంకరమైన వ్యాధి కారణంగా తల్లికాలేకపోతున్న ప్రియమణి

- Advertisement -

హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు చెప్పక్కర్లేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. ఎవరే అతగాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా పెళ్లైన కొత్తలో సినిమాతో స్టార్ డమ్ అందుకుంది. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనదైన శైలి తో గుర్తింపు తెచ్చుకుంది. ప్రియమణి తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి అక్కడ కూడా భారీ ఫ్యాన్స ఫాలోయింగ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టి పలు కీలకపాత్రలతో దూసుకుపోతుంది. అంతే కాకుండా కొన్ని ప్రత్యేక గీతాల్లో కూడా కనిపిస్తోంది.

ప్రియమణి
ప్రియమణి

ప్రస్తుతం బుల్లి తెరపై తన హవా కొనసాగిస్తోంది. కొన్ని షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ప్రతి ఇంటికి చేరువైంది. తన కెరియర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రెండో పెళ్లి వాడైనా ముస్తఫా రాజ్ ని మ్యారేజ్ చేసుకుంది. అప్పటికే ముస్తఫాకి అయేషా అనే అమ్మాయితో పెళ్లయి.. పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రియమణి తన భర్తతో విడిపోయిందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ వార్తల్లో నిజం లేదని ప్రియమణి క్లారిటీ ఇచ్చుకుంది. ప్రియమణి సినిమా అవకాశాలు తగ్గుతాయనే పిల్లల్ని కనడం లేదని ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రియమణి యుటైరస్, థైరాయిడ్ అనే వ్యాధులతో బాధపడుతోందట. ఈ కారణంగానే ప్రియమణికి పిల్లలు పుట్టడం కష్టమని వైద్యులు తెలియజేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సరోగసి బెస్ట్ అని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here