బ్లాక్ లెహంగాలో ట్రెడిషనల్ లుక్ లో అందాల విందు చేస్తున్న Sneha Reddy ఫోటోలు వైరల్..

- Advertisement -

Sneha Reddy ఐస్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చెయ్యకపోయినా సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డికి హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. అల్లు అర్జున్ తో సమానంగా ఈమెకు ఫాలోయింగ్ ఉంది.. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటుంది.. డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. అవి ఏ రేంజులో వైరల్ అవుతాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా బ్లాక్ మెరుపుల లెహంగా లో అందాల విందు చేసి, కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది..ఆ ఫొటోలో నెట్టింట వైరల్ గా మారాయి..

Sneha Reddy
Sneha Reddy

తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నమో లేక.. మోడ్రన్ కల్చర్ లో దూసుకుపోతుందో తెలియదు కానీ ఈ అల్లు వారి కోడలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తన మార్క్ అయితే చూపుతోంది. సెలబ్రిటీ వైఫ్ హోదాలో నెటిజన్ల మనసు దోచుకుంటోంది..మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల భార్యలు తరచుగా వార్తల్లో స్పెషల్ అట్రాక్షన్ అవుతుండగా.. బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి అయితే గ్లామరస్ లుక్స్ వదులుతూ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది..

Sneha

తాజాగా బ్లాక్ లెహంగాలో ఎద అందాలను చూపిస్తూ దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఊహించని పోజులతో ఆన్ లైన్ మాధ్యమాల్లో హైలైట్ అయింది అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి. లెహంగాలో డిఫరెంట్ యాంగిల్స్ తో కట్టిపడేసింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి..ట్రెండ్ కి తగ్గట్లుగా డ్రెస్సులేస్తూ మోడ్రన్ కిక్కిస్తుంటారు స్నేహ.. ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి సమయం దొరికితే ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుందని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here