Shreya Navile : కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపుర సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నటి శ్రేయ నవిలే మాట్లాడుతూ ఎమోషనలల్ అయ్యారు. ఆమె సైజ్ కారణంగా అవకాశాలు ఇవ్వలేంటూ...