Parineeti Chopra : ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ ‘A’ రేటింగ్ మూవీగా సందీప్ వంగా దర్శకత్వం వహించిన నిలిచింది. ఈ చిత్రంలో నటీనటులు, ముఖ్యంగా రణబీర్ కపూర్, బాబీ డియోల్ యాక్టింగ్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీళ్ల నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.
హీరోయిన్ పాత్రలో నటించిన రష్మిక మందన్న యాక్టింగ్ కూడా అదుర్స్...
Animal Movie : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ వైపు అడుగులు వేస్తూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్ లో యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జనాల్లో భారీ ఆదరణ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు....