Sreemukhi : జబర్దస్త్ కార్యక్రమం ఏ రేంజ్ లో పాపులారిటీని దక్కించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కాగా గతంలో లాగా ఇప్పుడు ఆ రేంజ్ లో టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకోలేక పోయింది.. జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి యాంకర్స్ గా అనసూయ, రష్మీ కొనసాగుతున్నారు. ఇటీవల జబర్దస్త్ కు అనసూయ పర్మినెంట్ గా దూరమైంది..
ఆమె స్థానంలో సౌమ్య...