కృతి సనన్.. మహేశ్బాబు 1నేనొక్కడినే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ అనే మూవీ చేసి తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది Kriti Sanon. ఇక జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్తో హీరోపంతి సినిమాచేసి బాలీవుడ్లో ఎంటర్ అయింది.
ఇక అప్పటి నుంచి వరుస మూవీస్ చేస్తూ బాలీవుడ్లో ఫుల్ బిజీ అయింది. పతి పత్నీఔర్ వో, రాబ్తా,...