భీమ్లా నాయక్ సినిమా తర్వాత దగ్గుపాటి రానా ఎలాంటి సినిమాల్లోనూ కనిపించని సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన సినిమా భీమ్లా నాయక్. ఇందులో పవన్ కళ్యాణ్ కి పోటీగా నువ్వా నేనా అన్నట్టుగా నటించాడు. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి 'విరాట పర్వం' అనే సినిమా విడుదలైంది.
ఇది ఎప్పుడో షూటింగ్ పూర్తి...