Bigg Boss Telugu 7 : రైతు బిడ్డ ట్రోఫీ గెలవడానికి కారణం పవన్ కళ్యాణా ? బయటపడ్డ సంచలన నిజం..!

- Advertisement -


Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్.. నిన్నటి వరకు ఈ పేరు సామాన్యులకు తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడో.. అప్పటి నుంచి రైతు బిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టకముందే వందమందికి తెలిస్తే, ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత లక్ష మందితో పరిచయం అయ్యాడు, అలా పిచ్చి పాపులారిటీ తెచ్చుకున్నాడు. తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్ – అమర్‌దీప్ – శివాజీ టాప్ 3 కంటెస్టెంట్స్. అంతేకాదు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ట్రోఫీని ఎగరేసుకుందని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ట్రోఫీని పల్లవి ప్రశాంత్ ఎగరేసుకొని పోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా విషెష్ చెబుతున్నారు. అయితే అసలు క్రేజే లేని పల్లవి ప్రశాంత్ ఇలా బిగ్ బాస్ ఓటింగ్ లో టాప్ రేంజ్ లో నిలవడం అభిమానులకు షాకింగ్ గా ఉంది .

దీనంతటికీ కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు జనాలు. ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేయబట్టే పల్లవి ప్రశాంత్ ట్రోపీని గెలుచుకోగలిగాడని.. లేకపోతే ఏ టాప్ ఫైవ్ లోనో.. టాప్ ఫోర్ లోనే ఉండేవాడని చెప్పుకొస్తున్నారు. మరి కొందరు బిగ్ బాస్ విన్నర్ అయినా పెద్దగా ఏం పీకలేడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here