బీచ్ లో బట్టలిప్పేసి చిందులు ఇస్తున్న ‘జల్సా’ మూవీ సెకండ్ హీరోయిన్ పార్వతి మెల్టన్.. ఇలా తయారయ్యిందేంటి!

- Advertisement -

కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీ లో టాప్ స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన కొంతమంది హీరోయిన్లు అకస్మాత్తుగా మాయం అయిపోవడం వంటివి చాలా సందర్భాలలో జరిగాయి. ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్ మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది అని అనుకుంటాం.సరిగ్గా అలాంటి హీరోయిన్స్ మళ్ళీ కనిపించకుండా పోతున్నారు.

పార్వతీ మిల్టన్
పార్వతీ మిల్టన్

అలాంటి హీరోయిన్స్ లో ఒకరు పార్వతి మెల్టన్. ‘వెన్నెల’ అనే సినిమాతో ఇండస్ట్రీ హీరోయిన్ గా పరిచయమైనా ఈ అమెరికన్ మోడల్ , ఆ తర్వాత చాలా సినిమాలే చేసింది కానీ, ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా చేసిన సినిమాలు మాత్రం ‘మధుమాసం’, ‘జల్సా’ మరియు ‘దూకుడు’ సినిమాలు మాత్రమే. ‘జల్సా’ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించిన పార్వతి మిల్టన్, దూకుడు సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి మహేష్ బాబు తో ఆడిపాడింది. ఆ తర్వాత 2012 వ సంవత్సరం లో ‘శ్రీమన్నారాయణ’ అనే చిత్రం తర్వాత ఈమె ఇండస్ట్రీ కి కనిపించకుండా పోయింది.

పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి టాలీవుడ్ టాప్ 2 హీరోల సినిమాల్లో చేసిన తర్వాత ఈ అమ్మాయి రేంజ్ వేరే లెవెల్ కి వెళ్తుంది అనుకుంటే, ఎటు కాకుండా పోయింది. సినిమాలకు దూరం అయ్యినప్పటికీ, సోషల్ మీడియా లో గత ఏడాది వరకు చాలా యాక్టీవ్ గా ఉండేది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో ఉండేది.

- Advertisement -

ఈమె చివరిసారిగా సముద్రపు ఒడ్డున అందాలను ఆరబోస్తూ, ఇసుకలో మునిగితేలుతూ అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలను చూస్తే కుర్రకారులు మెంటలెక్కిపోతారు. అప్పట్లో ఆమె ఎంత అందంగా ఉండేదో , ఇప్పుడు అంతకంటే అందంగా తయారు అవ్వడం విశేషం. ఇంత అందం పెట్టుకొని ఎందుకు ఇండస్ట్రీ కి దూరం అయ్యావ్ అంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here