విడాకులు తర్వాత ఏ అమ్మాయి చెయ్యకూడని పని చేసిన నిహారిక కొణిదెల.. తాళి బొట్టుని ఏమి చేసిందో తెలుసా?

- Advertisement -

మెగా ఫ్యామిలీ కుటుంబం లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళ మీద మీడియా లో ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అలా మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల మీద కూడా ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఈమె సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.

నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చెయ్యడమే కాకుండా, తన జీవితం లో జరిగే ప్రతీ విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఈమె తన భర్త చైతన్య తో విడాకులు తీసుకోవడం అనేది ఎంత పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి చిరకాలం గుర్తుండిపోయేలా జరిపించాడు నాగబాబు. కొన్ని ఏళ్ళ పాటు మంచిగానే ఉన్నారు కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ ఈమధ్యనే విభేదాలు ఏర్పడి విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక పోతే ఏ జంట అయినా విడిపోయిన తర్వాత భరణం ని భర్త నుండి కోరుకుంటారు. కొంత మంది ఆస్తులు , డబ్బులతో పాటుగా నగదు కూడా డిమాండ్ చేసి తీసుకుంటారు. కానీ నిహారిక చైతన్య నుండి ఒక్క పైసా కూడా భరణంగా తీసుకోలేదట. అంతే కాదు ఇప్పటి వరకు చైతన్య తనకి కొనిచ్చిన గిఫ్ట్స్, తనకి చేసిన ఖర్చు, ఇచ్చిన ఆస్తులు ఇలా అన్నీ కూడా మూటగట్టి చైతన్య ఇంటికి పార్సెల్ చేసిందట. వీటితో పాటు చైతన్య కట్టిన తాళి ని కూడా తెంచేసి అతనికే పంపేసిందట.

- Advertisement -

విడాకులకు దరఖాస్తు చేసినప్పుడు కూడా ఆమె మేడలో తాళిని తియ్యలేదని, కానీ ఎప్పుడైతే విడాకులు మంజూరు అయ్యిందో వెంటనే తీసేసి చైతన్య కి పంపించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఇకపోతే సినిమాల్లోకి ఇప్పుడు నిహారిక మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రాబోతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here