Mahesh Babu : ఆ విషయం లో నమ్రత శిరోద్కర్ చెంప పగలగొట్టిన మహేష్ బాబు..!

- Advertisement -

Mahesh Babu : సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట. మహేష్ బాబు హీరో గా నటించిన వంశీ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా నమ్రత, ఈ సినిమా షూటింగ్ సమయం లోనే మహేష్ తో ప్రేమలో పడింది. సుమారుగా రెండు మూడేళ్ళ వరకు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2005 వ సంవత్సరం లో ఒక్కటైంది.

Mahesh Babu
Mahesh Babu

మహేష్ తో పెళ్లి అయ్యే ముందు వరకు కూడా నమ్రత ఇండియా లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతూ ఉండేది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ కి ఇచ్చిన మాట ప్రకారం సినిమాలను ఆపేసి మహేష్ వ్యాపారాలను మరియు కుటుంబాన్ని చూసుకుంటూ ఇన్నేళ్ల నుండి దాంపత్య జీవితం కొనసాగిస్తుంది.

Namrata Shirodkar Mahesh babu

ఈ ఇద్దరు దంపతులకు గౌతమ్ మరియు సితార సంతానం గా పుట్టారు. వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే గౌతమ్ నమ్రత కడుపులో ఉన్న సమయం లో ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చాయని నమ్రత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. గౌతమ్ కడుపులో ఉన్నప్పుడు డాక్టర్లు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు, ఎక్కువ పనులు చెయ్యొద్దు అన్నారు. నాకేమో పని లేకపోతే పిచ్చెక్కిపోతాది.

- Advertisement -
Mahesh Babu Family

ఒకరోజు పని చెయ్యడం వల్ల కడుపులో నొప్పులు వచ్చాయి, ఈ విషయం మహేష్ కి ఆ తర్వాత తెలిసి నా చెంప పగలగొట్టాడు. అంత కచ్చితంగా డాక్టర్స్ చెప్పిన తర్వాత కూడా నువ్వు మాట వినకపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యాడట. అదే తనపై మహేష్ మొట్టమొదటిసారి ఫైర్ అయిన సందర్భం అని, మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here