Anchor Anasuya : మళ్ళీ పిల్లల్ని కనాలని ఉంది.. కానీ మా ఆయన సహకరించట్లేదు అంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Anchor Anasuya : బుల్లితెర మీద జబర్దస్త్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కి యూత్ లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమె అందం కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని సొగసు ఆమె సొంతం. కానీ ఎందుకో అందరూ ఆమెకి విలన్ క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. ‘పుష్ప’ సినిమాతో ఆమె పాన్ ఇండియన్ రేంజ్ లో తిరుగులేని ఫ్యాన్ ఫేమ్ ని సంపాదించింది. ఈ సినిమా తర్వాత ఆమెకి వస్తున్న అవకాశాలు మామూలివి కావు.

Anchor Anasuya
Anchor Anasuya

ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్ ‘ చిత్రం లో నటిస్తున్న అనసూయ ఈ సినిమా తర్వాత తన రేంజ్ ని మరింత పెంచుకోబోతుంది. ఇదంతా పక్కన పెడితే అనసూయ కి సోషల్ మీడియా లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదే క్రమం లో ఆమె చేసే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కారణంగా నెగటివిటీ కూడా అదే స్థాయిలో ఉంది.

Anasuya

తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది అనసూయ. చాలా మంది అనసూయ చేసే బోల్డ్ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈమె భరద్వాజ్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు.

- Advertisement -

రీసెంట్ గా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ, ఒక్క కూతురు లేదనే అసంతృప్తి నాలో అలాగే ఉంది పోయింది. నాకు ఒక కూతుర్ని కనాలని చాలా కోరికగా ఉంది. కానీ మా ఆయన మాత్రం అందుకు సహకరించడం లేదు’ అంటూ సోషల్ మీడియా లో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here