మన భారత దేశ చిత్రాల్లోనే నేడు బ్లాక్ డే అని చెప్పొచు. ఇటీవల కాలం లో ఎప్పుడూ జరగనటువంటి ఘోరమైన రైలు ప్రమాదం నేడు ఒడిశా లోని బాలాసోర్ ప్రాంతం లో చోటు చేసుకోవడం యావత్తు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. కోరోమండల్ ఎక్స్ ప్రెస్ మరియు యస్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రెండు కూడా ఢీ కొనడం తో అందులో...