Sai Pallavi : హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం ముంబయిలో ఉంది. దీంతో ఆ మూవీ కోసమే ఆమె అక్కడికి వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి ముంబయిలో ఉన్నారంటూ తనతో దిగిన ఓ ఫొటోను అభిమాని షేర్ చేశారు. దీంతో త్వరలోనే రామాయణం సినిమా ప్రారంభం కానున్నట్లు ప్రచారం జోరందుకుంది. రామాయణం మూవీ కోసమే ముంబయికి మకాం మార్చినట్లు...