Pavitranath : చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్లో ఇంద్రనీల్కి తమ్ముడిగా నటించిన దయా అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నిన్న సాయంత్రం పవిత్రనాథ్ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పటికి ఆయనకు ఏమీ కాలేదని, ఇదంతా అవాస్తవం అని సోషల్ మీడియాలో మళ్లీ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఇవాళ ఉదయం...