Purushothamudu ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత 'ఉయ్యాలా జంపాల' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రాజ్ తరుణ్, ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ , కుమారి 21F,ఈడో రకం ఆడో రకం, కిట్టు ఉన్నాడు...
ప్రస్తుతం సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉంటున్న పేరు రాజ్ తరుణ్. వ్యక్తిగత వ్యవహారాల నడుమ వివాదాస్పదంగా మారిన రాజ్ తరుణ్ ని చూసి, ఆయన నిర్మాతలు ఇదే సరైన సమయం అనుకొని సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. అందులో భాగంగా నేడు ఆయన హీరోగా నటించిన 'పురుషోత్తముడు' అనే చిత్రం గ్రాండ్ గా విడుదలైంది....