Kalki 2898 AD: మొహాలీలో ఏప్రిల్ 21న రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉంది. ఈ ఐపీఎల్ మ్యాచ్కి ఇరు జట్ల అభిమానులు ఖచ్చితంగా రెచ్చిపోతారు. అయితే ఈ ఉత్కంఠ మరింత పెరగనుంది. ప్రభాస్ రాబోయే చిత్రం 'కల్కి 2898 AD' కోసం ఎదురుచూస్తున్న వారికి పంజాబ్, గుజరాత్ మధ్య ఈ మ్యాచ్ చాలా...