తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తీసుకున్నా కట్నం గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా...