Heroine : క్షుద్ర పూజలు చేసి హీరోను పెళ్లి చేసుకున్న మహేష్ బ్యూటీ.. ఏంట్రా నరాలు కట్ అయ్యేట్లు ఉన్నాయి..

- Advertisement -

ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, డేటింగ్, విడిపోవడం అనే మాటలు కామన్.. అయితే ఓ వ్యక్తిని ప్రేమిస్తే అతన్ని దక్కించుకోవడం కోసం ఏకంగా క్షుద్ర పూజలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. ఇంత దారుణంగా ఓ స్టార్ హీరోయిన్ చేసిందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఆమె ఎవరో కాదు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా చేసిందట.. ఇంతకీ అలాంటి పూజలు చేసిన హీరోయిన్ ఎవరనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారుగా.. ఎవరో ఓ లుక్ వేద్దాం పదండీ..

కొందరు హీరోయిన్లు తాము ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం తన పక్కనే ఉండాలని కోరుకుంటున్నారు.. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారని వార్తలు గతంలో చాలా వార్తలు విన్నాం.. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది.. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. ఏంటి నిజమా అని ఆలోచిస్తున్నారు కదా.. మీరు విన్నది అక్షరాల నిజం.. కియార అద్వానీ గత ఏడాది తన ప్రియుడు హీరో అయినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లిపై తాజాగా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది.. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

- Advertisement -

సిద్ధార్థ్ మల్హోత్రా వీరాభిమాని అయిన మీనూ వాసుదేవ్.. ఈయన తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా అద్వాని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందట. డబ్బు పరంగా అందం పరంగా, ఫిజికల్ గా ఇలా ఎన్నో రకాలుగా కియారా సిద్ధార్థ్ ని వశం చేసుకోవాలని చూసినప్పటికీ ఆయన ఎక్కడ తగ్గలేదు.. చివరికి ఇలా ఏదో జరిగింది.. అప్పుడే పెళ్లి జరిగినట్లు ఆయన చెప్పినట్లు నెట్టింట ఓ వార్త ప్రచారం జరుగుతుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఆమె క్లారిటి ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here