బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమి పేరు తెలియని వాళ్లు అస్సలు ఉండరేమో.. ముఖ్యంగా రష్మీ అంటే చాలా ఇష్టం అప్పట్లో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో యాంకర్ గా రానిస్తూనే, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. రష్మీ ఫోటోలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా రష్మీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది..
రష్మీ ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.. అంతేకాదు సమాజంలో మూగ జీవాల పై జరిగే అన్యాయాలను ఎదురిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా రష్మీ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందనే వార్త ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ ఈ మేటర్ లీక్ చేశాడు. జబర్దస్త్ యాజమాన్యం చేసిన పనికి రష్మీ ఈ నిర్ణయం తీసుకున్నారట.. గతంలో కొత్త టీమ్స్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అనసూయ రీ ఎంట్రీ ఇవ్వగా జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకర్స్ గా వ్యవహరిస్తూ వచ్చారు.. ఆ షో క్రేజ్ వల్ల కొత్త ఆఫర్స్ వచ్చేవట..
మనస్తాపానికి గురైన రష్మీ గౌతమ్ ఆత్మహత్యాయత్నం చేసిందట. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేసిన క్రమంలో తన జాబ్ పోయిందని ఆమె విషం తాగే ప్రయత్నం చేసిందట.. ఈ విషయాన్నీ ఆటో రామ్ ప్రసాద్ బయట పెట్టాడు.. అయితే అది కేవలం షో కోసం చేసే స్టంట్ అని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విజయానికొస్తే.. ఇటీవల భోళా శంకర్ సినిమాలో చేసింది.. మళ్లీ మంచి పాత్రల కోసం, స్పెషల్ సాంగ్ల కోసం, బోల్డ్ రోల్స్ సైతం చేసేందుకు ఆమె సిద్ధంగానే ఉంది..